News

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల పారిజాత గిరి వెంకటేశ్వర ఆలయంలో ఉన్న అద్దాల మ్యూజియం భక్తులను ఆకర్షిస్తోంది. వెంకటేశ్వర స్వామి, పారిజాత పుష్పం, రామాయణ, మహాభారత అద్దాలు ప్రధాన ఆకర్షణ.
Boat Collapse: వియత్నాంలో నదిలో టూరిస్టులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈదుర్ఘటనలో 34 మంది మృత్యువాత పడ్డారు. మరో 8మంది ...
అన్నదాతలకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం రుణ పరిమితిని పెంచింది. ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనం ...
Joint Property Ownership: మీ కల నెరవేరే సమయం వచ్చేసిందా? మంచి ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్‌ పార్ట్‌నర్‌తో కలిసి ఇల్లు కొనుగోలు చేయడ ...
తెలంగాణ బీజేపీలో శాంతి కరువైంది. బండి సంజయ్ – ఈటెల రాజేందర్ ల మధ్య వర్గపోరు బహిరంగంగా మారింది. హుజురాబాద్‌లో తనకు తక్కువ ...
తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో 26గా ఉన్న పులుల ...
తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల భక్తులు ఆలయ పుష్పాలతో 100% న్యాచురల్ అగర్బత్తులు తయారు చేస్తున్నారు. రసాయన రహిత అగర్బత్తులు ...
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి ...
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ₹4000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా 'రామాయణం' దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం ...
వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం శుక్రవారం జరుపుతారు. వివాహిత మహిళలు కుటుంబ ఐశ్వర్యం కోసం పూజ చేస్తారు. పూజా సామాగ్రి విస్తృతంగా ...
మాదక ద్రవ్యాలపై యువతలో అవగాహన కల్పించి, వారిని చైతన్యపరచేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నేతృత్వంలో "సంకల్పం" కార్యక్రమం ...